తెలంగాణ

telangana

ETV Bharat / city

వేతనాలు వెంటనే చెల్లించాలి: టీపీఆర్టీయూ అధ్యక్షుడు - టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.హర్షవర్ధన్ రెడ్డి వార్తలు

నాలుగు నెలల పెండింగ్​ జీతాన్ని విద్యావాలంటీర్లకు వెంటనే చెల్లించాలని టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్​ చేశారు. గతేడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు చెల్లించలేదని.. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు.

tprtu precident harshavardan reddy demands pending salaries
వేతనాలు వెంటనే చెల్లించాలి: టీపీఆర్టీయూ అధ్యక్షుడు

By

Published : Dec 15, 2020, 5:21 PM IST

విద్యావాలంటీర్లకు పెండింగ్​లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.హర్షవర్ధన్ రెడ్డి ప్రభు కోరారు. గతేడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు విద్యా వాలంటీర్లకు నాలుగు నెలల జీతాన్ని చెల్లించలేదన్నారు. రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఇవ్వాల్సిన పెండింగ్ వేతనాలనూ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details