తెలంగాణ

telangana

ETV Bharat / city

కార్వాన్​లో నిత్యావసర సరకుల పంపిణీ - కార్వాన్​లో కాంగ్రెస్ నిత్యావసరాల పంపిణీ

హైదరాబాద్​ కార్వాన్​లో పేదలకు కాంగ్రెస్​ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ లాక్​డౌన్​ నిబంధనలు పాటించాలని ఉత్తమ్ కుమార్​ రెడ్డి సూచించారు.

tpcc president participated in groceries distribution in karwan
కార్వాన్​లో నిత్యావసర సరకుల పంపిణీ

By

Published : Apr 28, 2020, 9:57 PM IST

లాక్​డౌన్​ కారణంగా ఇబ్బంది పడుతున్న హైదరాబాద్​ కార్వాన్​లోని పేదలకు టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్ కుమార్​ రెడ్డి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కార్వాన్​ నియోజకవర్గ ఇంఛార్జ్​ ఖాద్రీ నివాసం వద్ద కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ లాక్​డౌన్​ నిబంధనలు పాటించాలని ఉత్తమ్​ సూచించారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్​కుమార్​ యాదవ్​, ఫిరోజ్​ ఖాన్​ తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details