తెలంగాణ

telangana

By

Published : Jul 6, 2021, 8:58 AM IST

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news, telangana news
తెలంగాణ వార్తలు, టాప్​న్యూస్

  • స్వరం పెంచిన తెలుగు రాష్ట్రాలు

ఏపీ, తెలంగాణ మద్య జల వివాదం.. వాగ్యుద్ధాల నుంచి ఫిర్యాదులు, లేఖల వరకు వెళ్లింది. రాయలసీమ ఎత్తిపోతలకు అనుమతి కోసం ఏపీ.. అనుమతి వద్దంటూ తెలంగాణ.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • షాతో మోదీ భేటీ

కేంద్ర మంత్రివర్గ విస్తరణపై(Cabinet Expansion) చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్​లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పార్సిల్‌లో బాంబు!

పాకిస్థాన్​ నుంచి వచ్చిన వీడియోలను చూసి.. నాసిర్​ మాలిక్​, ఇమ్రాన్ మాలిక్​ సోదరులు బాంబును తయారు చేసి దానికి టైమర్​ అమర్చినట్లు ఎన్​ఐఏ గుర్తించింది. తయారు చేసిన అనంతరం నాలుగైదు సార్లు ప్రయోగించారన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • భూముల విలువల్లో భారీ మార్పులు

రాష్ట్రంలో భూముల విలువ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలతో పాటు స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖ(Department of Stamps Registration) ద్వారా అందే అన్ని సేవల ఛార్జీలు పెరగనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పడకలున్నా పలుకులేదు

కరోనా, బ్లాక్ ఫంగస్ రోగులు తగ్గిపోవడం వల్ల హైదరాబాద్​లోని ప్రభుత్వ ఆస్పత్రు(Hospitals)ల్లో దాదాపు 2896 పడకలు ఖాళీగా ఉన్నాయి. అయినా.. వీటిలో సాధారణ వైద్య సేవలు ప్రారంభం కాలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భాజపాలో పదవీ పదనిసలు

ప్రభుత్వంలో కీలక బాధ్యతలను అప్పగించే సందర్భంలో నాయకుల వ్యక్తిగత పేరుప్రతిష్ఠలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకునే భాజపా అధిష్ఠానం.. ఆ వైఖరినే ఉత్తరాఖండ్​లోనూ అవలంభించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • గర్భిణికి టీకా అభయం

అంతర్జాతీయ ప్రయోగ పరీక్షలు, అధ్యయనాలు.. స్థానిక అనుభవాలు, ముప్పులను దృష్టిలో పెట్టుకొని నిపుణులు చేసిన సూచనలు ఎట్టకేలకు ఫలించాయి. కొవిడ్‌-19 టీకా ఇకపై గర్భిణులకూ అందుబాటులోకి రానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నింగిలోకి అధునాతన ఉపగ్రహం

సౌర, అంతరిక్ష వాతావరణాలను పరిశీలించడానికి ఓ అధునాతన ఉపగ్రహాన్ని ప్రయోగించింది చైనా. విపత్తులపై సమర్థ ముందస్తు హెచ్చరికలు చేయడమే కాకుండా.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సింధుకు తప్పని నిరాశ

టోక్యో ఒలింపిక్స్​ ప్రారంభ వేడుకలో పతాకధారులుగా దిగ్గజ బాక్సర్​ మేరీకోమ్, పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్​ప్రీత్​ వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని భారత ఒలింపిక్​ కమిటీ అధికారికంగా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'బొమ్మ' పడేనా?

థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేసింది. అయితే పలు సమస్యలు థియేటర్లను, ప్రదర్శకారులను వెంటాడుతున్నాయి. దీంతో చిత్రాల విడుదల ఉంటుందా? లేదా అనే సందేహం వస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details