- ప్రైవేటు టీచర్లను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం..
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- షర్మిల దీక్షకు అనుమతి..
ఇందిరా పార్కు వద్ద వైఎస్ షర్మిల రేపు నిర్వహించ తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతిచ్చారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సెల్ఫీ వీడియో..
గొలుసుకట్టు మోసాలు తగ్గడం లేదు. తాజాగా ఓ యువకుడు గొలుసుకట్టు సంస్థలో చెల్లించిన డబ్బులు సమయానికి రాకపోవటంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తనకు జరిగిన మోసాన్ని సెల్ఫీ వీడియో తీసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దివ్యాంగులకు ఆసరా..
వరంగల్ పట్టణ జిల్లాలో అర్బన్ జిల్లాలో 685 మంది దివ్యాంగులకు పరికరాలు, ఉపకరణాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు రూ. 3016 సాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనా వచ్చి వెళ్తోందట!
హమ్మయ్య.. వ్యాక్సిన్ వచ్చేసింది.. కేసులూ తగ్గుతున్నాయి.. ఇక కరోనా పీడ విరగడైనట్లే!’ అని ఇలా అనుకున్నామో లేదో.. అలా సెకండ్ వేవ్ రెట్టింపు వేగంతో దూసుకొస్తోంది. పైగా ఈ దశలో వైరస్ సోకిన వారిలో సుమారు 95 శాతం మందిలో అసలు లక్షణాలే కనిపించట్లేదని చెబుతున్నారు నిపుణులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వాతావరణ మార్పులపై మరిన్ని చర్యలు..