- 'కూలీ'పోయిన బతుకులు
వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతులిచ్చాక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సుమారు 10వేల మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారని అంచనా. ఎన్నో తిప్పలు పడి వివిధ రాష్ట్రాల సరిహద్దులు దాటి సొంతూరు వచ్చినా.. తిరస్కారమే ఎదురవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బాండ్ల జారీతో నిధులు
రాష్ట్ర ప్రభుత్వం మరోమారు రుణాల ద్వారా నిధులు సమకూర్చుకొంది. బాండ్ల జారీతో 2 వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 6 వేల కోట్ల రూపాయలను రుణంగా తీసుకున్నట్లైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రజా రవాణాకు కసరత్తు..
లాక్ డౌన్ తో బంధీగా ఉన్న ప్రజలకు నెమ్మదిగా సేచ్ఛ లభిస్తోంది. ప్రత్యేక సర్వీసుల పేరుతో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. రాష్ట్రంలోనూ బస్సులను తిప్పేందుకు టీఎస్ఆర్టీసీ కసరత్తు ప్రారంభించింది. ప్రజారవాణా ప్రారంభంపై ఒకటి, రెండు ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మైక్రోమ్యాక్స్లో..
మైక్రోమ్యాక్స్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ టీవర్స్క్ అత్యాధునిక వెంటిలేటర్ల తయారీకి ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే మైక్రోమ్యాక్స్ వీటి ఉత్పత్తిని చేపడుతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వాటాలను తీసుకోవడం లేదు
రాయలసీమ ప్రాంతానికి తాగునీటిని అందించేందుకు మాత్రమే శ్రీశైలం నుంచి నీటిని తరలించేలా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టినట్లు ఏపీ విశ్రాంత ఇంజినీర్ల సంఘం స్పష్టం చేసింది. వరద జలాల సమర్థ మళ్లింపే ఈ పథకం ఉద్దేశం అని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- కరోనా పంజా