- సీఎం సమీక్ష
పల్లెలు, పట్టణాలు మరింత అభివృద్ధి చేసే దిశగా సర్కార్ కార్యాచరణ ముమ్మరం చేసింది. పల్లెప్రగతి, పట్టణప్రగతితో ఊర్లు బాగుచేయాలని సంకల్పించిన సర్కార్ అందుకు తగ్గ కార్యాచరణపై ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారు. వచ్చే నెల 1 నుంచి 10 రోజుల పాటు పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాన్ని అమలుచేయనున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- ఫంక్షన్ హాల్ కట్టిస్తాం
హైదరాబాద్ పీవీ మార్గ్ అంబేడ్కర్ నగర్లో ప్రభుత్వం నిర్మించిన 330 రెండు పడక గదుల ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇళ్ల పక్కనే దవాఖానా, ఫంక్షన్ హాల్ కట్టిస్తామని హామీ ఇచ్చారు.పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- అక్రమ ప్రాజెక్టును అడ్డుకుంటాం
కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందని మంత్రులు నిరంజన్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు. చట్ట వ్యతిరేకంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టారని విమర్శించారు. ఏపీ నీటి చౌర్యాన్ని తప్పకుండా అడ్డుకుంటామని మంత్రులు స్పష్టం చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- నేనేమన్నా బిచ్చగాన్నా?
ఇద్దరు మిత్రులు పునుగులు తింటుండగా.. అక్కడి వచ్చిన ఓ పదేళ్ల బాలుడికి వారు ఓ పునుగు ఇచ్చాడు. నేనేమైనా అడుక్కునే వాడినా అంటూ పదేళ్ల బాలుడు వారితో గొడవకు దిగాడు. కత్తి తీసుకుని వచ్చి ఇద్దరు స్నేహితుల్లో ఒకరిని పొడిచి .. అక్కణ్నుంచి పారిపోయాడు.పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- చీకట్లోకి మానవాళి
సమాజం నుంచి మాదక ద్రవ్యాలను దూరం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. డ్రగ్స్ వల్ల మానవాళి చీకటి మయం అవుతుందన్నారు. శనివారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా.. ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు.పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- ట్విట్టర్ను వివరణ అడుగుతాం