- కరోనా దృష్ట్యా నిరాడంబరంగా ఉగాది వేడుకలు
- భద్రాద్రి రామయ్య సన్నిధిలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
- శ్రీవారి ఆలయంలో ఉదయం 7 నుంచి 9 వరకు ఉగాది ఆస్థానం
- ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం
- సీఈసీగా బాధ్యతలు చేపట్టనున్న సుశీల్చంద్ర
- కోల్కతాలో ధర్నాకు దిగనున్న సీఎం మమతా బెనర్జీ
- కోల్కతా, ముంబయి ఇండియన్స్ మ్యాచ్
- జలియన్ వాలా బాగ్ సంస్మరణ దినోత్సవం
![నేటి ప్రధాన వార్తలు today headline news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11382501-340-11382501-1618275556825.jpg)
నేటి ప్రధాన వార్తలు