ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం కదరంపల్లి వద్ద ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులు రాయదుర్గం మండలం కదరంపల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు.
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి - road accident in anathapuram
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కందరంపల్లి సమీపంలో ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో.... ముగ్గురు మృతి చెందారు.

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి