యువ పశు వైద్యురాలిపై జరిగిన హత్య ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసిందని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను తీవ్రమైన దుశ్చర్యగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
" పశు వైద్యురాలి హత్య సభ్యసమాజం తలదించుకునేలా చేసింది" - Priyanka Reddy case: Cops show contempt for missing girls
శంషాబాద్లో సమీపంలో చోటుచేసుకున్న యువ పశు వైద్యురాలి హత్య ఘటనపై హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్త విని తాను ఎంతో బాధ పడ్డానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నేరస్థులను కఠినంగా శిక్షించాలని కోరారు.
![" పశు వైద్యురాలి హత్య సభ్యసమాజం తలదించుకునేలా చేసింది" "వైద్యురాలిపై జరిగిన అకృత్యం బాధ కలిగించింది"](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5229314-588-5229314-1575124882434.jpg)
"వైద్యురాలిపై జరిగిన అకృత్యం బాధ కలిగించింది"
"పశువైద్యురాలి హత్య సభ్యసమాజం తలదించుకునేలా చేసింది"