అనంతపురం జిల్లా కదిరి మండలం పట్నం ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఓ దృశ్యం విద్యార్థులను ఆకట్టుకుంది. పాఠశాల ఆవరణంలో సుడిగాలి వయ్యారాలు ఒలకబోస్తూ నేలను తాకేలా అద్భుత ఆకారంలో దర్శనమిచ్చింది.
ఆకాశంలో వింతదృశ్యం.. దుమ్మురేపుతున్న భానుడు!
అనంతపురం జిల్లా కదిరి మండలం పట్నం ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఓ దృశ్యం విద్యార్థులను ఆకట్టుకుంది. ఈ వింతను చూసిన విద్యార్థులు ఆశ్చర్యంతో కేరింతలు కొట్టారు. మరి ఆ వింతేంటో మనమూ చూసేద్దామా..!
anathapur
పెద్ద శబ్దంతో గాలి సుడులు తిరుగుతూ పైకి లేవడంతో దాన్ని తిలకించేందుకు గ్రామస్థులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరారు. పాఠశాల మైదానంలో కొన్ని అడుగుల దూరం పాటు దుమ్ము పైకి ఎగిరిన ఈ వింతను చూసిన విద్యార్థులు ఆశ్చర్యంతో కేరింతలు కొట్టారు.
Last Updated : Mar 9, 2020, 7:12 PM IST