అనంతపురం జిల్లా కదిరి మండలం పట్నం ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఓ దృశ్యం విద్యార్థులను ఆకట్టుకుంది. పాఠశాల ఆవరణంలో సుడిగాలి వయ్యారాలు ఒలకబోస్తూ నేలను తాకేలా అద్భుత ఆకారంలో దర్శనమిచ్చింది.
ఆకాశంలో వింతదృశ్యం.. దుమ్మురేపుతున్న భానుడు! - అనంతపురం జిల్లాలో అకట్టుకున్న వింత దృశ్యం
అనంతపురం జిల్లా కదిరి మండలం పట్నం ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఓ దృశ్యం విద్యార్థులను ఆకట్టుకుంది. ఈ వింతను చూసిన విద్యార్థులు ఆశ్చర్యంతో కేరింతలు కొట్టారు. మరి ఆ వింతేంటో మనమూ చూసేద్దామా..!
![ఆకాశంలో వింతదృశ్యం.. దుమ్మురేపుతున్న భానుడు! anathapur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6350927-928-6350927-1583756122051.jpg)
anathapur
పెద్ద శబ్దంతో గాలి సుడులు తిరుగుతూ పైకి లేవడంతో దాన్ని తిలకించేందుకు గ్రామస్థులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరారు. పాఠశాల మైదానంలో కొన్ని అడుగుల దూరం పాటు దుమ్ము పైకి ఎగిరిన ఈ వింతను చూసిన విద్యార్థులు ఆశ్చర్యంతో కేరింతలు కొట్టారు.
వింతదృశ్యం.. భానుడు దుమ్మును ఆకర్షిస్తున్నాడా..!
Last Updated : Mar 9, 2020, 7:12 PM IST