ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణం జిల్లాకు చెందిన వైద్యుడు సుధాకర్ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. డాక్టర్ సుధాకర్ కేసును ఇటీవల సీబీఐకి అప్పగిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పు అంశంపై ఏపీ ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరగటంతో... సుప్రీంకోర్టుకు వెళ్లాలనే యోచనలో ఏపీ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది.
డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై సుప్రీంకు వెళ్లే యోచనలో ఏపీ ప్రభుత్వం! - విశాఖపట్నం వార్తలు
.
![డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై సుప్రీంకు వెళ్లే యోచనలో ఏపీ ప్రభుత్వం! doctor sudhakar issue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7351434-517-7351434-1590482338591.jpg)
డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై సుప్రీంకు వెళ్లే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం!