ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య సరిహద్దు వివాదం రోజురోజుకూ ముదురుతోంది. సరిహద్దుల్లో రెండోరోజు ఒడిశా పోలీసుల పహారా కొనసాగుతోంది. కొఠియా గ్రామాలకు రాకుండా బారికేడ్లను ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
High alert at AOB: ఆంధ్ర, ఒడిశా మధ్య ముదురుతున్న సరిహద్దు వివాదం - ఆంధ్రా ఒడిశా సరిహద్దు వివాదం
ఆంధ్ర, ఒడిశా మధ్య సరిహద్దు వివాదం ముదురుతోంది. రెండో రోజు ఒడిశా పోలీసుల పహారా కొనసాగుతోంది. కొఠియా గ్రూప్ గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించింది.
![High alert at AOB: ఆంధ్ర, ఒడిశా మధ్య ముదురుతున్న సరిహద్దు వివాదం High alert at AOB, AOB ISSUES](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12798086-thumbnail-3x2-aob-f---copy.jpg)
ఆంధ్ర, ఒడిశా మధ్య ముదురుతున్న సరిహద్దు వివాదం, ఏవోబీలో హై అలర్ట్
ఏపీ అధికారులు, ప్రజాప్రతినిధులు రాకుండా కర్రలతో దడి కట్టింది. కొఠియా గ్రూప్ 23 గ్రామాల్లో ఒడిశా హై అలర్ట్ ప్రకటించింది.
ఇదీ చదవండి:Jagan assets case: జగన్ అక్రమాస్తుల కేసు.. మరో 2 ఛార్జిషీట్లు దాఖలు