- పోరు ఉద్ధృతం
దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో రైతుల మరింత ఉద్ధృతంగా మారుతోంది. సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు రహదారులపై బైఠాయించారు. వ్యవసాయ చట్టాలను ఏడాదిన్నరపాటు నిలిపేసే ప్రతిపాదనకు కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని ప్రకటించినా.. రైతులు ఆందోళన పంథాను వీడలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- రైతు గుండె చప్పుడు
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమంలో ప్రధానంగా వినిపిస్తున్నపేరు రాకేశ్ టికాయిత్. ఆయన ఒక్క పిలుపు.. అనేక మందిని ఏకం చేస్తోంది. ట్రాక్టర్ ర్యాలీ పరిణామాల తర్వాత ఇక ఉద్యమం ఆగిపోయిందనుకున్న దశలో టికాయిత్ మాటలు ఎందరినో ప్రభావితం చేశాయి. మళ్లీ పోరుకు పునరుజ్జీవం తెచ్చాయి. ఇంతకీ రైతు నాయకుడి ప్రస్థానం ఎలా మొదలైందంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- భారత్ @ 13,052
దేశంలో కొవిడ్-19 ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా 13,052 వైరస్ కేసులు బయటపడ్డాయి. మొత్తం బాధితుల సంఖ్య 1కోటీ 7లక్షల 46వేలకు పెరిగింది. దేశవ్యాప్త రికవరీ రేటు 96.99 శాతంగా నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- తెలంగాణ @ 163
తెలంగాణలో తాజాగా మరో 163 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో వైరస్ సోకి ఇప్పటివరకు 1,599 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- పరిహారమేది..?
ప్రాజెక్టుల కోసం సర్వం కోల్పోతున్నా... సర్కార్కు పట్టడంలేదు. సర్వేలు జరిపి ఏళ్లు గడుస్తున్నా... పరిహారం మాత్రం అందడంలేదు. ముంపు కింద ఉండలేక... పునరావాసానికి వెళ్లే స్థోమత లేక... నిత్యం తీవ్ర అవస్థలు పడుతున్నారు ఆ గ్రామాల ప్రజలు. జలాశయాలు నిండినప్పుడే హడావిడి చేసే అధికారులు, ప్రజాప్రతినిధులు అనంతరం... అటువైపు కన్నెత్తైనా చూడటంలేదు. వనపర్తి జిల్లాలో భీమా రెండోదశలో భాగంగా నిర్మించిన శంకరసముద్రం, రంగ సముద్రం నిర్వాసితుల కష్టాలపై ప్రత్యేక కథనం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఊరికో.. ఉద్యానం