Students Arrived in Telangana : ఉక్రెయిన్-రష్యాలకు మధ్య జరుగుతున్న యుద్ధంలో అక్కడే చిక్కుకున్న భారతీయ విద్యార్థులు స్వదేశానికి తరలివస్తున్నారు. ఈనెల 6 వరకు 625 మందిని భారత్కు తిరిగి రప్పించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.
Students Arrived in Telangana : ఉక్రెయిన్ నుంచి మరో 135 మంది విద్యార్థుల రాక - Russia Ukraine war updates
Students Arrived in Telangana : ఉక్రెయిన్ నుంచి మరో 135 మంది తెలంగాణ విద్యార్థులు స్వరాష్ట్రానికి వచ్చారు. రాత్రి 11 గంటల వరకు 10 విమానాల్లో వీరు విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు హైదరాబాద్కు తిరిగి వచ్చిన విద్యార్థుల సంఖ్య 625కి చేరింది.
![Students Arrived in Telangana : ఉక్రెయిన్ నుంచి మరో 135 మంది విద్యార్థుల రాక Students Arrived in Telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14658256-thumbnail-3x2-a.jpg)
Students Arrived in Telangana
Students Arrived in Telangana From Ukraine: 72 విమానాల్లో వారిని తరలించినట్లు తెలిపింది. దిల్లీ, ముంబయి విమానాశ్రయాలకు చేరుకున్న విద్యార్థులను అక్కణ్నుంచి తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలో వారి సొంత ప్రాంతాలకు క్షేమంగా తరలిస్తున్నట్లు సమాచార శాఖ పేర్కొంది.
ఇవీ చదవండి :