తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈనెల 29 పీసీసీ కార్యవర్గ సమావేశం - pcc meeting on gandhi bhavan

గాంధీభవన్​లో ఈనెల 29న పీసీసీ కార్యవర్గ భేటీ నిర్వహించనున్నట్లు ఉత్తమ్​కుమార్​రెడ్డి తెలిపారు. తాజా రాజకీయ పరిస్థితులు, ఆర్థిక మాంద్యపై అవగాహన కల్పించేందుకు ఏఐసీసీ ముఖ్యనేతలు రానున్నట్లు పేర్కొన్నారు.

ఈనెల 29 పీసీసీ కార్యవర్గ సమావేశం

By

Published : Oct 27, 2019, 6:32 PM IST

గాంధీభవనలో ఈనెల 29న పీసీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు ఉత్తమ్​కుమార్​రెడ్డి వెల్లడించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు తెలిపారు. ఆర్థిక మాంద్యం, పరిశ్రమలు మూతపడడం, నిరుద్యోగ సమస్య తదితర అంశాలపై పార్టీ నేతలకు అవగాహన కల్పించేందుకు ఏఐసీసీ ముఖ్య నాయకులు గౌరవ్​ వల్లభ్​, ఆర్థిక విశ్లేషకులు శ్రీనివాసరావు హైదరాబాద్​ రానున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పాలనపై ఉద్యమాలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

ఈనెల 29 పీసీసీ కార్యవర్గ సమావేశం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details