తెలంగాణ

telangana

జియాగూడలో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించిన మంత్రులు

By

Published : Oct 26, 2020, 11:25 AM IST

హైదరాబాద్​లోని జియాగూడలో రెండు పడక గదుల డిగ్నిటీ హౌసింగ్​ కాలనీని మంత్రులు కేటీఆర్​, మహమూద్​ అలీ, తలసాని శ్రీనివాస్​యాదవ్​, మేయర్​ బొంతు రామ్మోహన్​ ప్రారంభించారు.

DOUBLE BED ROOM HOUSES IN JIAGUDA HYDERABAD
జియాగూడలో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించిన మంత్రులు

హైదరాబాద్​లోని జియాగూడలో రెండు పడక గదుల డిగ్నిటీ హౌసింగ్​ కాలనీలో సామూహిక గృహప్రవేశాలు నిర్వహించారు. మంత్రి కేటీఆర్​, హాంమంత్రి మహమూద్​ అలీ, మేయర్​ బొంతు రామ్మోహన్​ పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్‌కు మహిళలు.. బోనాలతో స్వాగతం పలికారు.

జియాగూడ డిగ్నిటీ హౌసింగ్ కాలనీలో 840 ఇళ్లను ప్రభుత్వం నిర్మించింది. తొలి ప్రాధాన్యతగా మున్సిపల్ క్వార్టర్స్ వాసులకు ఇళ్లను కేటాయించింది.

జియాగూడలో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించిన మంత్రులు

ఇవీచూడండి:భాగ్యనగరంలో 1,152 రెండు పడక గదుల ఇళ్ల సామూహిక గృహప్రవేశాలు

ABOUT THE AUTHOR

...view details