తెలంగాణ

telangana

ETV Bharat / city

రేపు శ్రీవారి సన్నిధికి మంత్రి కేటీఆర్ - Telangana Minister KTR to visits tirumala news

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కుటుంబ సమేతంగా తిరుపతి చేరుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా రేపు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో కేటీఆర్​ దంపతులకు వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వాగతం పలికారు.

రేపు శ్రీవారిని దర్శించుకొనున్న కేటీఆర్​
రేపు శ్రీవారిని దర్శించుకొనున్న కేటీఆర్​

By

Published : Jan 5, 2020, 7:47 PM IST

రేపు శ్రీవారిని దర్శించుకొనున్న కేటీఆర్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details