ఏపీలోని తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికారు. శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి గంగులు, ఎమ్మెల్యే భూపాల్రెడ్డి - thirumala news
![తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి గంగులు, ఎమ్మెల్యే భూపాల్రెడ్డి telangana minister gangula kamalakar visited tirupati temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11914566-1090-11914566-1622090492215.jpg)
telangana minister gangula kamalakar visited tirupati temple
10:00 May 27
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి గంగులు, ఎమ్మెల్యే భూపాల్రెడ్డి