తెలంగాణ

telangana

ETV Bharat / city

అటెండర్​ చంద్రయ్యకు ప్రభుత్వం ఆర్థికసాయం - అటెండర్​ చంద్రయ్యకు ఆర్థిక సాయం

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ తహసీల్దార్​ విజయారెడ్డి  హత్య ఘటనలో గాయపడిన అటెండర్​ చంద్రయ్య చికిత్స కోసం ప్రభుత్వం రూ. 6 లక్షలు విడుదల చేసింది. సీఎం సహాయ నిధి నుంచి నిధులు కేటాయించింది.

అటెండర్​ చంద్రయ్యకు ప్రభుత్వం ఆర్థికసాయం

By

Published : Nov 14, 2019, 5:02 PM IST

Updated : Nov 14, 2019, 8:33 PM IST

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ తహసీల్దార్​ సజీవదహనం ఘటనలో గాయపడిన అటెండర్​ చంద్రయ్యకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. సీఎం సహాయ నిధి నుంచి చంద్రయ్య చికిత్స కోసం రూ.6 లక్షలు విడుదల చేసింది.

తహసీల్దార్​ విజయారెడ్డిని రక్షించేందుకు యత్నించి అటెండర్​ చంద్రయ్య గాయపడ్డారు. పదిరోజులుగా అపోలో డీఆర్​డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అటెండర్​ చంద్రయ్యకు ప్రభుత్వం ఆర్థికసాయం

ఇవీచూడండి: నాటకీయం... అపోలోలోనే అటెండర్ చంద్రయ్యకు వైద్యం

Last Updated : Nov 14, 2019, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details