తెలంగాణ

telangana

ETV Bharat / city

"కొన్నిసార్లు ప్రభుత్వం కంటే.. జ్యోతిష్యుడి మాటే నడుస్తుంది"

కొన్నిసార్లు ప్రభుత్వం, అధికారుల కంటే జ్యోతిష్కుడు చెప్పే మాటలనే ప్రజలు ఎక్కువగా నమ్ముతారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు.

By

Published : Oct 13, 2019, 9:55 PM IST

జేకేఆర్​ కళాశాల వార్షికోత్సవంలో మంత్రి హరీశ్​ రావు

జేకేఆర్​ కళాశాల వార్షికోత్సవంలో మంత్రి హరీశ్​ రావు

మనిషి జీవితం అగమ్యంగా ఉన్నప్పుడు అతనిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు ఆస్ట్రాలజీ పండితులు సాయపడతారని మంత్రి హరీశ్​ రావు తెలిపారు. హైదరాబాద్ ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ అసోసియేషన్ భవన్​లో ఆస్ట్రో ఫౌండేషన్, జేకేఆర్ ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూట్ వారి 8వ వార్షికోత్సవం వేడుకలో మంత్రి మాట్లాడారు. మన దేశంలో జ్యోతిష్యశాస్త్రానికి, జ్యోతిష్కులకు చాలా గౌరవం ఉందన్నారు. జ్యోతిష్యశాస్త్రంపై పెద్ద ఎత్తున పరిశోధన జరుగుతోందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details