ఉభయసభల్లో నూతన రెవెన్యూ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా శాసన మండలిలో ముఖ్యమంత్రి కేసీఆర్ను మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రెవెన్యూ చట్టంతో పేద, బలహీన వర్గాల ప్రజలకు మరింత మేలు జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు.
సీఎం కేసీఆర్కు మండలి ఛైర్మన్ గుత్తా శుభాకాంక్షలు - గుత్తా సుఖేందర్ రెడ్డి వార్తలు
రెవెన్యూ బిల్లు ఆమోదం పొందినందున సీఎం కేసీఆర్కు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చట్టంతో ప్రజలకు మరింత మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
![సీఎం కేసీఆర్కు మండలి ఛైర్మన్ గుత్తా శుభాకాంక్షలు gutta sukhendhar reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8797675-908-8797675-1600082702998.jpg)
gutta sukhendhar reddy