బూతులు, అవాస్తవాలు మాట్లాడినట్లు నిరూపిస్తే తాను అసెంబ్లీకి వెళ్లనని తెదేపా ఏపీ శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
'నిరూపిస్తే అసెంబ్లీకి రాను'... నిమ్మల సవాల్ - నిమ్మల రామానాయుడు తాజా వార్తలు
వైఎస్సార్ చేయూత పథకం విషయంలో తాను నిజాలు చెబితే... సభను తప్పుదోవ పట్టించానని ఎలా విమర్శిస్తారని తెదేపా ఏపీ శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. జగన్ గతంలో చెప్పిన విషయాలనే తాను సభలో ప్రస్తావించానని తెలిపారు.

nimmala
వైఎస్సార్ చేయూత పథకం విషయంలో జగన్ గతంలో చెప్పిన విషయాలనే తాను సభలో ప్రస్తావించానని తెలిపారు. నిజాలు చెబితే సభను తప్పు దోవ పట్టించానని ఎలా విమర్శిస్తారని రామానాయుడు మండిపడ్డారు.
ఇదీ చదవండి :సమస్యలు, సవాళ్లకు పరిష్కారాలు కనుగొన్నప్పుడే దానికి విలువ: కేటీఆర్