తెలంగాణ

telangana

ETV Bharat / city

స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదం: నిందితులకు 14 రోజులు రిమాండ్ - విజయవాడ స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదం వార్తలు

స్వర్ణప్యాలెస్‌ అగ్నిప్రమాదం నిందితులకు విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ ‌విధించింది. ఆసుపత్రి సిబ్బంది ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మచిలీపట్నం ప్రత్యేక సబ్‌జైలుకు నిందితులను తరలించారు.

స్వర్ణప్యాలెస్
స్వర్ణప్యాలెస్

By

Published : Aug 12, 2020, 11:40 AM IST

ఏపీలోని కృష్ణా జిల్లా విజయవాడలోని స్వర్ణప్యాలెస్ కొవిడ్ కేర్ సెంటర్​లో జరిగిన అగ్నిప్రమాదం కేసులో నిందితులను.. మంగళవారం మచిలీపట్నంలోని ప్రత్యేక సబ్ జైలుకు తరలించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆసుపత్రి సిబ్బంది ముగ్గురికి.. విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు ఆసుపత్రి, హోటల్ యాజమాన్యాలను విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details