తెలంగాణ

telangana

ETV Bharat / city

ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థుల కొట్లాట - students-godava

మేడ్చల్​ జిల్లా ఘట్​కేసర్​లోని సిద్ధార్థ ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరికి చేయి విరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇంజినీరింగ్ విద్యార్థుల కొట్లాట

By

Published : Apr 21, 2019, 2:47 PM IST

మేడ్చల్​ జిల్లా ఘట్​కేసర్​లోని సిద్ధార్థ ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థుల మధ్య వివాదం జరిగింది. బయట వ్యక్తులు వచ్చి విద్యార్థి సాయి సుమంత్ పై దాడి చేశారు. ఈ ఘటనలో యువకుడి చేయి విరిగింది. తోటి విద్యార్థులు మేడిపల్లిలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఘట్​కేసర్​ పోలీసులు తెలిపారు.

ఇంజినీరింగ్ విద్యార్థుల కొట్లాట

ABOUT THE AUTHOR

...view details