మేడ్చల్ జిల్లా బాచుపల్లి గ్రామంలో నివాసం ఉండే వెంకటేశ్వర రెడ్డి తన కొడుకు ధనుంజయ రెడ్డిని.. నిజాంపేట్ లోని శ్రీ చైతన్య రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్లో ఎంపీసీ మొదటి సంవత్సరంలో చేర్పించాడు. పరీక్షల్లో మార్కులు తక్కువ రావడంతో... యాజమాన్యం తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసింది.
కాలేజీలో ఒత్తిడి తట్టుకోలేక.. విద్యార్థి అదృశ్యం - Hyderabad rape suspects serial killer
చదువు ఒత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థి కాలేజ్ నుంచి పారిపోయిన సంఘటన బాచుపల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు...సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

చదువు ఒత్తిడి తట్టుకోలేక.. విద్యార్థి అదృశ్యం
దీంతో భయాందోళనకు గురైన ధనుంజయ రెడ్డి బుధవారం సాయంత్రం కాలేజ్ నుంచి అదృశ్యమయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు...సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
చదువు ఒత్తిడి తట్టుకోలేక.. విద్యార్థి అదృశ్యం