తెలంగాణ

telangana

ETV Bharat / city

మేడ్చల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం - tsrtc strike latest news

మేడ్చల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం

By

Published : Nov 7, 2019, 9:36 AM IST

Updated : Nov 7, 2019, 1:58 PM IST

09:32 November 07

మేడ్చల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం

మేడ్చల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం

          మేడ్చల్ జిల్లా డబిల్‌పురలో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.  రాణిగంజ్ డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్న  షేక్ బాబా... విష గుళికలు మింగాడని తోటి ఉద్యోగులు తెలిపారు. వెంటనే బాధితున్ని సుచిత్ర సెంటర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.  బాబాకు.. భార్య సబియాతో పాటు ఇద్దరు పిల్లలున్నారు(షేక్ రజ్వాన్, షేక్ రహీమ్ ).     

           గత రాత్రి భార్య సబియాకు, మామకు ఫోన్ చేసి పిల్లలు జాగ్రత్త, తాను చనిపోతున్నానని ఫోన్ చేసి స్విచ్ఛాఫ్ చేశాడు. కుటుంబసభ్యులు తోటి ఉద్యోగులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న షేక్ బాబాను ఆసుపత్రికి తీసుకొచ్చారు.

Last Updated : Nov 7, 2019, 1:58 PM IST

ABOUT THE AUTHOR

...view details