తెలంగాణ

telangana

By

Published : Jul 9, 2020, 9:18 AM IST

ETV Bharat / city

అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గొల్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు. మృతులు వివరాలు తెలియాల్సి ఉంది.

అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనం.. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గొల్లపల్లి వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వేగంగా వచ్చిన వాహనం.. బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

మృతులు వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: అచ్చెన్నాయుడి పట్ల అంత కర్కశమా?: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details