పోలీసుల కొత్త టెక్నాలజీ... నేరస్థుల చిట్టా ఇక క్షణాల్లోనే!
పోలీసుల కొత్త టెక్నాలజీ... నేరస్థుల చిట్టా ఇక క్షణాల్లోనే! - విజయవాడ పోలీసు
నేరస్థుల ఆటకట్టించేందుకు పోలీసులు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. వేలిముద్ర ఉంటే చాలు నేరస్థుల చిట్టా కనిపెట్టేయచ్చు అంటున్నారు. ఫింగర్ ప్రింట్ మొబైల్ సెక్యూరిటీ డివైస్ అనే నూతన పరికరాన్ని పోలీసులు వినియోగిస్తున్నారు. ఈ పరికరంపై వేలిముద్ర ఉంచగానే తెలుగురాష్ట్రాల నేరస్థుల డేటా వస్తుంది. నేరస్థులను వెంటనే గుర్తించవచ్చు. విజయవాడ నేరవిభాగం డీసీపీ కోటేశ్వరరావుతో మా ప్రతినిధి మూఖాముఖి.

పోలీసుల కొత్త టెక్నాలజీ... నేరస్థుల చిట్టా ఇక క్షణాల్లోనే!
.