తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ సంతాపం

జైపాల్‌రెడ్డి మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.

By

Published : Jul 28, 2019, 10:30 AM IST

modi-kovind

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. జైపాల్‌రెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రజాసమస్యల పరిష్కారంలో చొరవచూపుతూ... ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారని రామ్​నాథ్​ కోవింద్ కొనియాడారు. ప్రజా సేవకే అంకితమయ్యారని ప్రధాని మోదీ అన్నారు. మంచి వక్తగా, పాలనాధ్యక్షుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details