తెలంగాణ

telangana

ETV Bharat / city

జగనన్న బియ్యం పంపిణీ వాహనంలో.. జనాన్ని తిప్పుతున్నారు.! - బియ్యం పంపిణీ పథకం వాహనాలను సొంత పనులకు ఉపయోగిస్తున్న వాహనదారులు

Rice distribution scheme vehicles: వాహనాల ద్వారా ప్రజల ఇంటివద్దకే బియ్యం పంపిణీ చేసేందుకు.. ఉద్దేశించిన వాహనాలను సొంత పనులకు వాడుతున్నారు వాహనదారులు. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో జగనన్న బియ్యం పంపిణీ వాహనం.. ప్రయాణికులను ఎక్కించుకొని తిరుగుతోంది. ఆదివారం ఉదయం ప్రయాణికులను తీసుకొని.. హిందూపురం రైల్వే స్టేషన్​ వద్దకు చేరుకోవడాన్ని అక్కడున్న వారు గమనించారు. దీంతో ఈ వ్యవహారాన్ని వారు వీడియో తీయగా.. అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.

Rice distribution scheme vehicles
జగనన్న బియ్యం పంపిణీ పథకం వాహనాలు

By

Published : May 22, 2022, 1:52 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details