తెలంగాణ

telangana

కులాల మధ్య విద్వేషాలు పెంచేలా వ్యవహరిస్తున్నారు: పవన్​కల్యాణ్​

By

Published : Jun 26, 2020, 9:18 PM IST

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాపు నేస్తం పథకం నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్​ చేశారు. 2.35లక్షల మందినే అర్హులుగా గుర్తించటాన్ని పవన్ కల్యాణ్ తప్పుపట్టారు.

pawan-kaylan-reaction-on-kapu-nestham-scheem in ap
కులాల మధ్య విద్వేషాలు పెంచేలా వ్యవహరిస్తున్నారు: పవన్​కల్యాణ్​

కాపు నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని పవణ్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కులాల మధ్య విద్వేషాలు పెంచేలా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నవరత్నాలను కూడా కలిపేసి అంకెలను అమాంతం పెంచారని విమర్శించారు. కాపు కార్పొరేషన్‌కు ఇప్పటివరకు ఏ బడ్జెట్‌లో ఎంత కేటాయించారో చెప్పాలన్నారు. కాపు నేస్తం పథకానికి అర్హులుగా కేవలం 2.35 లక్షల మందినే గుర్తించటాన్ని జనసేనాని తప్పుపట్టారు.

ABOUT THE AUTHOR

...view details