తెలంగాణ

telangana

'అఘాయిత్యాలకు పాల్పడితే బహిరంగంగా శిక్షించాలి'

ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని... బహిరంగంగా శిక్షించాలని పవన్​కల్యాణ్​ డిమాండ్​ చేశారు. శంషాబాద్ హత్య ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

By

Published : Nov 29, 2019, 10:34 PM IST

Published : Nov 29, 2019, 10:34 PM IST

pawan-kalyan-on-semshabad-rape-case
శంషాబాద్​ ఘటనపై స్పందించిన పవన్​కల్యాణ్​

శంషాబాద్ హత్య ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని జనసేన అధ్యక్షుడు పవన్​కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి జనసేన తరపున ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని బహిరంగంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. నగర శివార్లలో పోలీస్ పెట్రోలింగ్, పర్యవేక్షణ పెంచాలని సూచించారు. విద్యార్థినులు, యువతుల్లో ఆత్మస్థైర్యం పెంచే మార్షల్‌ఆర్ట్స్ నేర్పించాలని అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details