తెలంగాణ

telangana

By

Published : Nov 14, 2019, 8:31 PM IST

ETV Bharat / city

ఈనెల 26న రవీంద్రభారతిలో 'పాటకు పట్టాభిషేకం'

హైదరాబాద్​ రవీంద్రభారతిలో ఈనెల 26న పాటకు పట్టాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ఛైర్మన్​ జేపీరాజు తెలిపారు. మాస్టర్​జీ రాసిన అందుకో దండాలు బాబా అంబేడ్కరా పాట బడుగు బలహీన వర్గాల గీతంగా నిలిచిందని కొనియాడారు.

ఈనెల 26న రవీంద్రభారతిలో 'పాటకు పట్టాభిషేకం'

'అందుకో దండాలు బాబా అంబేడ్కరా' పాటకు పట్టాభిషేకం నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ ఛైర్మన్​ జేపీరాజు వెల్లడించారు. హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలో తెలంగాణ ప్రజాసంస్తృతి కేంద్రంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. రవీంద్రభారతిలో ఈనెల 26న కార్యక్రమం జరుగుతుందన్నారు. బడుగు బలహీన వర్గాల గీతంగా పాట నిలదొక్కుకుందని జేపీరాజు తెలిపారు.

రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్​, జనసేన అధ్యక్షుడు పవన్​ కల్యాణ్​, కవులు హాజరవుతారని పేర్కొన్నారు.

ఈనెల 26న రవీంద్రభారతిలో 'పాటకు పట్టాభిషేకం'

ఇవీచూడండి: 'వేయిస్తంభాల ఆలయంలో అతిరుద్ర చండీయాగం'

ABOUT THE AUTHOR

...view details