తెలంగాణ

telangana

ETV Bharat / city

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం - national sahithya academy awards presentation

2019 సంవత్సరానికి గానూ కేంద్ర సాహిత్య అకడామి అవార్డులు... దిల్లీ కమాని ఆడిటోరియంలో ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా 23 భాషలకు చెందిన రచయితలకు పురస్కారాలు అందించారు.

national sahithya academy awards presentation in newdelhi
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం

By

Published : Feb 25, 2020, 11:42 PM IST

దిల్లీ కమాని ఆడిటోరియంలో... కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు-2019 ప్రదానోత్సవం జరిగింది. దేశవ్యాప్తంగా 23 భాషలకు పురస్కారాలు అందజేశారు. రాయలసీమ నేపథ్యంలో రాసిన 'శప్తభూమి' నవలకు... రచయిత బండి నారాయణస్వామి కేంద్ర సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. తెలంగాణకు చెందిన పెన్నా మధుసూదన్...​ సంస్కృతంలో రాసిన 'ప్రజ్ఞాచక్షుశం' రచనకు పురస్కారం అందుకున్నారు. ఆంగ్ర భాషలో ఎంపీ శశిథరూర్​ అవార్డు దక్కించుకున్నారు.

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details