తెలంగాణ

telangana

By

Published : Sep 15, 2020, 7:15 PM IST

Updated : Sep 15, 2020, 8:48 PM IST

ETV Bharat / city

సచివాలయం కూల్చివేతపై సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్

సచివాలయం కూల్చివేతపై సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్
సచివాలయం కూల్చివేతపై సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్

19:11 September 15

సచివాలయం కూల్చివేతపై సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సచివాలయం కూల్చివేత, నూతన సచివాలయం నిర్మాణంపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ... రేవంత్​ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

సచివాలయం కూల్చివేతతో ప్రజధనాన్ని వృథా చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి సహా పలువురు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్​ ను హైకోర్టు విచారించి కొట్టివేసింది. 

ఇదీ చూడండి: కుదరని ఏకాభిప్రాయం... ముందుకు కదలని ప్రగతి చక్రం

Last Updated : Sep 15, 2020, 8:48 PM IST

ABOUT THE AUTHOR

...view details