తెలంగాణలో పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ హైటెక్స్లో పౌల్ట్రీ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు కంపెనీలు ఏర్పాటుచేసిన స్టాల్స్ను పరిశీలించారు. పౌల్ట్రీ రంగాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారని.. కేబినెట్ ఉపసంఘాన్ని నియమించారని మంత్రి తెలిపారు.
రైతుల నినాదాలు