షాద్నగర్ మృతురాలి కుటుంబసభ్యులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. శంషాబాద్లో ఆమె కుటుంబసభ్యుల నివాసానికి వెళ్లారు. తల్లిదండ్రులు, ఆమె చెల్లెల్ని ఓదార్చారు. దారుణ ఘటనను ఖండించారు.
షాద్నగర్ మృతురాలి కుటుంబసభ్యులకు మంత్రి సబితా పరామర్శ - ప్రియాంకరెడ్డి కుటుంబసభ్యులకు మంత్రి సబితా పరామర్శ
షాద్నగర్ మృతురాలి కుటుంబసభ్యులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. హంతకులను త్వరలోనే పట్టుకుని కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.
![షాద్నగర్ మృతురాలి కుటుంబసభ్యులకు మంత్రి సబితా పరామర్శ sabitha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5211627-307-5211627-1575020318675.jpg)
sabitha
హంతకులను త్వరలోనే పట్టుకుని కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందుకు ఆమె కుటుంబసభ్యులను మహబూబ్నగర్ కలెక్టర్ రొనాల్డ్రోస్ పరామర్శించారు.
షాద్నగర్ మృతురాలి కుటుంబసభ్యులకు మంత్రి సబితా పరామర్శ
ఇదీ చూడండి: మృగాళ్ల కామవాంఛకు యువతి బలి
Last Updated : Nov 29, 2019, 3:11 PM IST