తెలంగాణ

telangana

ETV Bharat / city

షాద్​నగర్​ ఘటన కేసును నేనే పర్యవేక్షిస్తా: కేటీఆర్​ - priyanka reddy murder news

షాద్​నగర్​ ఘటనపై మంత్రి కేటీఆర్​ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దారుణానికి పాల్పడిన మృగాళ్లను పోలీసులు పట్టుకుంటారన్న విశ్వాసం ఉందన్నారు. కేసును తానే స్వయంగా పర్యవేక్షిస్తానని ట్వీట్​ చేశారు.

KTR
KTR

By

Published : Nov 29, 2019, 10:52 AM IST

Updated : Nov 29, 2019, 3:00 PM IST

షాద్​నగర్​ ఘటనపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్​లో స్పందించారు. ఆమె మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దారుణానికి పాల్పడిన మృగాళ్లను పోలీసులు పట్టుకుంటారన్న విశ్వాసం ఉందన్నారు. బాధిత కుటుంబానికి సత్వర న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

కేసును తానే స్వయంగా పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే డయల్ 100కి ఫోన్ చేయాలని కేటీఆర్​ సూచించారు.

ఇదీ చూడండి: మృగాళ్ల కామవాంఛకు యువతి బలి

Last Updated : Nov 29, 2019, 3:00 PM IST

ABOUT THE AUTHOR

...view details