తెలంగాణ

telangana

ETV Bharat / city

స్థానికులకు అందుబాటులో ఉంటుంది : మాదాపూర్​ డీసీపీ - తెలుగు వార్తలు

మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో బిర్యాని బ్లూస్ నూతన రెస్టారెంట్​ ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు హాజరయ్యారు.

బిర్యాని బ్లూస్​ రెస్టారెంట్​ను ప్రారంభించిన మాదాపూర్​ డీసీపీ
బిర్యాని బ్లూస్​ రెస్టారెంట్​ను ప్రారంభించిన మాదాపూర్​ డీసీపీ

By

Published : Dec 11, 2020, 10:33 PM IST

హైదరాబాద్ మాదాపూర్​ అయ్యప్ప సొసైటీలో నూతనంగా ఏర్పాటు చేసిన బిర్యాని బ్లూస్​ రెస్టారెంట్​ను మాదాపూర్​ డీసీపీ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లోని ​ఐటీ ఉద్యోగులకు, వ్యాపారులకు, ప్రజలకు రెస్టారెంట్​ అందుబాటులో ఉంటుందన్నారు.

సైబరాబాద్​ కమిషనరేట్​ పరిధిలో రెస్టారెంట్​ ఏర్పాటుపై సంతోషం వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో కొవిడ్​ నిబంధనలు పాటించాలని నిర్వాహకులకు డీసీపీ సూచించారు.

బిర్యాని బ్లూస్​ రెస్టారెంట్​ను ప్రారంభించిన మాదాపూర్​ డీసీపీ

ఇదీ చూడండి:కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీ‌ డివిజన్ కార్పొరేటర్​పై కేసు నమోదు

ABOUT THE AUTHOR

...view details