హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో నూతనంగా ఏర్పాటు చేసిన బిర్యాని బ్లూస్ రెస్టారెంట్ను మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లోని ఐటీ ఉద్యోగులకు, వ్యాపారులకు, ప్రజలకు రెస్టారెంట్ అందుబాటులో ఉంటుందన్నారు.
స్థానికులకు అందుబాటులో ఉంటుంది : మాదాపూర్ డీసీపీ - తెలుగు వార్తలు
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో బిర్యాని బ్లూస్ నూతన రెస్టారెంట్ ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు హాజరయ్యారు.
![స్థానికులకు అందుబాటులో ఉంటుంది : మాదాపూర్ డీసీపీ బిర్యాని బ్లూస్ రెస్టారెంట్ను ప్రారంభించిన మాదాపూర్ డీసీపీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9847412-thumbnail-3x2-dcp-rk.jpg)
బిర్యాని బ్లూస్ రెస్టారెంట్ను ప్రారంభించిన మాదాపూర్ డీసీపీ
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రెస్టారెంట్ ఏర్పాటుపై సంతోషం వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటించాలని నిర్వాహకులకు డీసీపీ సూచించారు.
బిర్యాని బ్లూస్ రెస్టారెంట్ను ప్రారంభించిన మాదాపూర్ డీసీపీ
ఇదీ చూడండి:కూకట్పల్లి ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్పై కేసు నమోదు