Train Derailed in Tirupati: ఏపీలోని తిరుపతి రైల్వేస్టేషన్లో మచిలీపట్నం ఎక్స్ప్రెస్కు పెనుప్రమాదం తప్పింది. తిరుపతి రైల్వేస్టేషన్లో యార్డ్లోనుంచి ప్లాట్ఫాంపైకి వెళ్తున్న క్రమంలో చిన్నమలుపు వద్ద ఎక్స్ప్రెస్ జనరల్ బోగీలు ప్రమాదవశాత్తు పట్టాలు తప్పాయి. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.
పట్టాలు తప్పిన మచిలీపట్నం ఎక్స్ప్రెస్.. మూడు గంటల పాటు.. - తిరుపతిలో పట్టాలు తప్పిన మచిలీపట్నం ఎక్స్ప్రెస్
Machilipatnam express Train Derailed in Tirupati: ఏపీలోని తిరుపతి రైల్వేస్టేషన్లో మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. అయితే ప్రమాదం సమయంలో ట్రైన్లో ప్రయాణికులు లేకపోవడంతో పెను ముప్పు తప్పింది.
machilipatnam-express-train-derailed-in-tirupati
ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో.. రాత్రి 9 గంటలకు బయల్దేరాల్సిన ఎక్స్ప్రెస్.. సుమారు 3 గంటలకు పైగా ఆలస్యంగా బయలుదేరింది. ప్రమాద సమయంలో ప్రయాణికులెవరూ లేకపోవటం వల్ల పెద్ద ముప్పే తప్పినట్టైంది.
ఇదీ చదవండి:Viral Video: టోల్ సిబ్బందికి చుక్కలు చూపించిన లారీ డ్రైవర్..