తెలంగాణ రాష్ట్ర ఉభయసభలు ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఆర్డినెన్స్ల జారీకి అనుగుణంగా ఉభయసభలను ప్రోరోగ్ చేశారు. వివిధ కార్పోరేషన్ల ఛైర్మన్ల పదవులు లాభాదాయక పోస్టుల పరిధిలోకి రాకుండా ఆర్డినెన్స్ జారీ చేయాలని నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు.
ఉభయసభలు ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ జారీ - HYD
ఉభయసభలు ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ జారీ
18:41 November 29
శాసనమండలి, శాసనసభ ప్రోరోగ్
Last Updated : Nov 29, 2019, 8:04 PM IST