శుక్రవారం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో సేవలు ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఅర్... త్వరలో మరో టెక్నలాజికల్ ఐటీ సొల్యూషన్స్ సంస్థను వరంగల్లో ప్రారంభిస్తారంటూ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సంస్థలు, కంపెనీలకు వ్యాపార దక్షతను, పోటీ సామర్థ్యాన్ని పెంచేందుకు మేథో సాయాన్ని అందించే మైండ్ ట్రీ కన్సల్టెన్సీ సంస్థ ఇప్పటికే హైదరాబాద్లో సేవలు అందిస్తుందన్నారు. ఎల్ అండ్ టీ సీఈవో సుబ్రమణ్యన్తో కలిసి కేసీఆర్... ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించననున్నట్లు పేర్కొన్నారు.
త్వరలో మైండ్ ట్రీ కన్సల్టెన్సీ ప్రారంభం - ktr tweet on mind tree
వరంగల్లో మైండ్ ట్రీ కన్సల్టెన్సీని త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఎల్ అండ్ టీ సీఈవో సుబ్రమణ్యన్తో కలిసి ప్రాజెక్టు ప్రారంభిస్తారని తెలిపారు.
![త్వరలో మైండ్ ట్రీ కన్సల్టెన్సీ ప్రారంభం త్వరలో మైండ్ ట్రీ కన్సల్టెన్సీ ప్రారంభం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5998373-thumbnail-3x2-ktr.jpg)
త్వరలో మైండ్ ట్రీ కన్సల్టెన్సీ ప్రారంభం