ప్రగతి భవన్లో సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి నివారణ, లాక్డౌన్ అమలుపై చర్చించనున్నారు. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో కొవిడ్-19 కేసులు పెరుగుతున్నందున.. అధికారులతో సమాలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఇతర అధికారులు పాల్గొనున్నారు.
కరోనా ప్రభావం, లాక్డౌన్ అమలుపై రేపు కేసీఆర్ సమీక్ష - kcr review with officials
కరోనా ప్రభావం, లాక్డౌన్ అమలుపై రేపు సాయంత్రం 4.30 గంటలకు సీఎం కేసీఆర్ సమీక్షించనున్నారు. హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్నందున అధికారులతో చర్చించి నియంత్రణ చర్యలు తీసుకోనున్నారు.
![కరోనా ప్రభావం, లాక్డౌన్ అమలుపై రేపు కేసీఆర్ సమీక్ష kcr](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7516881-987-7516881-1591530892906.jpg)
కరోనా ప్రభావం, లాక్డౌన్ అమలుపై కేసీఆర్ సమీక్ష
ఇవీచూడండి: రేపు కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష.. లాక్డౌన్, 'పది' పరీక్షలపై చర్చ