తెలంగాణ

telangana

విశేషంగా ఆకట్టుకుంటున్న "కాశ్మీర్‌ ఆన్‌ కాన్వాస్‌"

భాగ్యనగరంలో నిర్వహించిన "కాశ్మీర్‌ ఆన్‌ కాన్వాస్‌" చిత్రకళా ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ కార్యక్రమానికి మాజీ డీజీపీ అనురాగ్​ శర్మ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు.

By

Published : Dec 16, 2019, 12:39 PM IST

Published : Dec 16, 2019, 12:39 PM IST

విశేషంగా ఆకట్టుకుంటున్న "కాశ్మీర్‌ ఆన్‌ కాన్వాస్‌"
విశేషంగా ఆకట్టుకుంటున్న "కాశ్మీర్‌ ఆన్‌ కాన్వాస్‌"

హైదరాబాద్​లో నిర్వహించిన "కాశ్మీర్‌ ఆన్‌ కాన్వాస్‌" చిత్రకళా ప్రదర్శనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ స్టేట్ గ్యాలరీ ప్రదర్శన రేపటి వరకు నిర్వహించనున్నారు. రెండు దశాబ్దాలకు పైగా కాశ్మీర్ లోయలో గడిపిన అనుభవాలు, అక్కడి అందాలను చిత్రీకరించినట్లు శిరీష తెలిపారు. వీటి అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయంను జమ్మూ కాశ్మీర్​ పోలీసుల అమరవీరుల కుటుంబాలకు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.

విశేషంగా ఆకట్టుకుంటున్న "కాశ్మీర్‌ ఆన్‌ కాన్వాస్‌"

ABOUT THE AUTHOR

...view details