తెలంగాణ

telangana

ETV Bharat / city

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి నియామకం

By

Published : May 1, 2020, 10:17 PM IST

Updated : May 1, 2020, 11:33 PM IST

justice vijayasen reddy
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి నియామకం

22:09 May 01

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి నియామకం

    సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. తెలంగాణ హైకోర్టుకు ఒకరు, ఏపీ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి ముగ్గురు న్యాయమూర్తులను నియమించారు.  తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి నియమితులయ్యారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ కృష్ణమోహన్‌, జస్టిస్‌ సురేష్‌రెడ్డి, జస్టిస్‌ లలితకుమారిని నియమించారు. రాష్ట్రపతి ఆమోదముద్రతో అధికారికంగా నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ ప్రకటన జారీచేసింది.  

Last Updated : May 1, 2020, 11:33 PM IST

ABOUT THE AUTHOR

...view details