తెలంగాణ

telangana

By

Published : Nov 2, 2020, 10:04 PM IST

ETV Bharat / city

ఐఐఎంలో ఎంబీఏ నా లక్ష్యం: ఐసెట్ ఫస్ట్​ ర్యాంకర్​

ఐసెట్​లో 157 మార్కులతో మొదటి ర్యాంకు సాధించిన శుభశ్రీ ఐఐఎంలో ఎంబీఏ చేయాలనేది తన లక్ష్యమని చెబుతోంది. హైదరాబాద్ అమీర్ పేటకు చెందిన ఆమె ఏపీ ఐసెట్​లోనూ మూడో ర్యాంకు దక్కించుకుంది.

icet first ranker shybasri  told that mba at iim is her  goal
ఐఐఎంలో ఎంబీఏ నా లక్ష్యం: ఐసెట్ ఫస్ట్​ ర్యాంకర్​

క్యాట్​లో మంచి ర్యాంకు సాధించి ఐఐఎంలో ఎంబీఏ చేయాలనేది తన లక్ష్యమని ఐసెట్​లో మొదటి ర్యాంకు సాధించిన బి.శుభశ్రీ పేర్కొంది. హైదరాబాద్ అమీర్ పేటకు చెందిన శుభశ్రీ ఐసెట్​లో 157 మార్కులతో మొదటి ర్యాంకు సాధించింది.

ఏపీ ఐసెట్​​లోనూ ఆమెకు మూడో ర్యాంకు దక్కింది. జి.నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చేసిన శుభశ్రీ.. ఐఐఎంలో ఎంబీఏ చేయాలనుకుంటున్నట్లు పేర్కొంది.

ఐఐఎంలో ఎంబీఏ నా లక్ష్యం: ఐసెట్ ఫస్ట్​ ర్యాంకర్​

ఇదీ చూడండి: దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్‌ మేనేజర్​గా అరుణ్‌ కుమార్‌ జైన్‌

ABOUT THE AUTHOR

...view details