దిశ హత్య ఘటన నిందితులను కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇవాళ లేదా రేపు షాద్నగర్ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. సుమారు 7 రోజులపాటు కస్టడీ కోరే అవకాశముంది. నలుగురు నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. నిందితుల తరఫున వాదించకూడదని ఇప్పటికే బార్ అసోసియేషన్ తీర్మానించింది.
దిశ నిందితులను కస్టడీకి కోరనున్న పోలీసులు - ప్రియాంక రెడ్డి అత్యాచారం
దిశ హత్య ఘటన నిందితులను షాద్నగర్ పోలీసులు కస్టడీకి కోరనున్నారు. ఇందుకోసం ఇవాళ లేదా రేపు కష్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.

disa rape murder