జీహెచ్ఎంసీ పోలింగ్కు హైదరాబాద్ పోలీసులు పటిష్ఠ బందోస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇచ్చామని.. మంగళవారం జరగనున్న పోలింగ్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు.
బల్దియా పోలింగ్కు గట్టి బందోబస్త్ : సీపీ అంజనీకుమార్ - Hyderabad cp anjani kumar
బల్దియా పోలింగ్కు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా.. డీఆర్సీ కేంద్రాల వద్ద బ్యాలెట్ బాక్సుల పంపిణీ కొనసాగుతోందని తెలిపారు.
![బల్దియా పోలింగ్కు గట్టి బందోబస్త్ : సీపీ అంజనీకుమార్ Hyderabad cp anjani kumar about ghmc polling arrangements 2020](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9712820-thumbnail-3x2-cp.jpg)
బల్దియా పోలింగ్కు గట్టి బందోబస్త్
బల్దియా పోలింగ్కు గట్టి బందోబస్త్
పోలింగ్ రోజు 22వేల మంది పోలీసులు విధుల్లో ఉంటారని సీపీ వెల్లడించారు. నగరంలోని 15 డీఆర్సీ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు అమర్చామని, మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. నగర ప్రజలంతా పోలింగ్కు సహకరించాలని, ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని చెబుతున్న హైదరాబాద్ నగర సీపీ అంజనీ కుమార్తో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి..
Last Updated : Nov 30, 2020, 1:50 PM IST