తెలంగాణ

telangana

ETV Bharat / city

నేడు గ్రూప్-2 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన - group-2 certificates verification

టీఎస్​పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-2లో నాయబ్ తహసీల్దార్​(డిప్యూటీ తహసీల్దార్)గా ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన... ఇవాళ రంగారెడ్డి కలెక్టరేట్​లో జరగనుంది. ఉదయం 10 గంటలకు లక్డీకాపూల్​లోని కార్యాలయంలో హాజరు కావాలని ఇన్​ఛార్జి పాలనాధికారి ఎస్. హరీశ్ తెలిపారు. జోన్-6లోని హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలకు చెందిన 156 మందికి నియామక పత్రాలు కూడా అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

నేడు గ్రూప్-2 అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన
నేడు గ్రూప్-2 అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన

By

Published : Dec 12, 2019, 7:27 AM IST

Updated : Dec 12, 2019, 10:16 AM IST

Last Updated : Dec 12, 2019, 10:16 AM IST

ABOUT THE AUTHOR

...view details