తెలంగాణ

telangana

By

Published : Dec 31, 2020, 2:13 AM IST

ETV Bharat / city

సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించిన గవర్నర్

సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ స్వాగతించారు. ఆరోగ్యశ్రీని ఆయుష్మాన్ భారత్‌తో అనుసంధానించే నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించిన గవర్నర్
సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించిన గవర్నర్

ఆరోగ్యశ్రీని ఆయుష్మాన్ భారత్​తో అనుసంధానించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు గవర్నర్ తమిళిసై ట్విట్టర్​లో వెల్లడించారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని గవర్నర్ తెలిపారు.

హైదరాబాద్​లో ప్రపంచస్థాయి వైద్య సదుపాయాలు ఉన్నాయన్న గవర్నర్​... ఈ నిర్ణయం వల్ల నగరంలో చికిత్స పొందే ఇతర రాష్ట్రాల వారికి కూడా ఉపయోగం ఉంటుందన్నారు. ఆర్ధికంగా వెనకబడిన వారికి అత్యాధునిక వైద్య సాయం అందుతుందని గవర్నర్ వివరించారు.

ఇదీ చదవండి: ఆరోగ్య శ్రీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details