ఆరోగ్యశ్రీని ఆయుష్మాన్ భారత్తో అనుసంధానించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు గవర్నర్ తమిళిసై ట్విట్టర్లో వెల్లడించారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని గవర్నర్ తెలిపారు.
సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించిన గవర్నర్
సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వాగతించారు. ఆరోగ్యశ్రీని ఆయుష్మాన్ భారత్తో అనుసంధానించే నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించిన గవర్నర్
హైదరాబాద్లో ప్రపంచస్థాయి వైద్య సదుపాయాలు ఉన్నాయన్న గవర్నర్... ఈ నిర్ణయం వల్ల నగరంలో చికిత్స పొందే ఇతర రాష్ట్రాల వారికి కూడా ఉపయోగం ఉంటుందన్నారు. ఆర్ధికంగా వెనకబడిన వారికి అత్యాధునిక వైద్య సాయం అందుతుందని గవర్నర్ వివరించారు.
ఇదీ చదవండి: ఆరోగ్య శ్రీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయ
TAGGED:
ayushman bharat latest news